పంచాయతీలకు నిధులు లేవు.. పైసా విదల్చని కాంగ్రెస్ ప్రభుత్వం
ఆర్థిక సంఘం నిధులకు మంగళం
పల్లెలకు ప్రభుత్వం మొండిచేయి. భారంగా తాగునీటి నిర్వహణ
సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి.. అప్పు తెచ్చి పనులు చేస్తున్న పీఎస్లు
దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి.
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: కనీసం…