Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

జగిత్యాల

మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు..?

మంచిర్యాల జిల్లా: రాష్ట్ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్ లో మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు,…

సామాన్యులతో కలిసి హోటల్ లో అల్పాహారం చేసిన: ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా: జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద రోడ్డుపై గల టిఫిన్ సెంటర్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం అల్పాహారం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన సామాన్యులతో కలిసి టిఫిన్ చేయడం పట్ల ప్రజలు…

మానవ అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు..?

జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ జగిత్యాల జిల్లా: మహిళలు, చిన్న పిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీసు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ తెలియజేశారు. మానవ అక్రమ రవాణాను నిర్మూలించడానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను…

ఎంఇఓలకు షోకాజ్ నోటీసులు జారీ..!

జగిత్యాల జిల్లా: మన ఊరు మన బడి కార్యక్రమం గ్రౌండింగ్ లో జాప్యం లేకుండా పాఠశాలలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ బుధవారం సంబంధిత…

ఆర్టీఏ ఆర్టీసి అధికారులు సంయుక్తంగా వాహనాల తనీఖీ

జగిత్యాల జిల్లా: జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే రోడ్డులో ఆర్టీఏ, ఆర్టీసీ అధికారులు శనివారం సంయుక్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. దాదాపు 43 వాహనాలు సరియైన పత్రాలు లేనందున తమ అధీనంలోకి తీసుకొని జగిత్యాల బస్ డిపోకి తరలించడం జరిగిందని, వీరికి…

ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తే జరిమానా: ఎస్పీ

జగిత్యాల జిల్లా: ట్రాఫిక్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడుపుతున్న వాహనదారులకు విదిస్తున్న ట్రాఫిక్ ఈ-చాలన్స్ ఇక నుండి సిసి కెమెరాల ద్వారా కూడా గుర్తించి జరిమానాలు విధించడం జరుగుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధుశర్మ తెలిపారు.…