Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

హైదరాబాద్

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జనార్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్‌‌కు లీవ్ ఇవ్వకుండా ఆర్టీసీ అధికారులు వేధించడం కారణంగానే ఆ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తున్న వార్తలపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ డిపోనకు…

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన‌ డిప్యూటీ డైరెక్టర్

ఆంజనేయులు న్యూస్, హైద‌రాబాద్: బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేలు లంచం తీసుకుంటూ బుధవారం  ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్. మాసబ్ ట్యాంక్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్…

ఏసీబీకి రెండోసారి పట్టుబడ్డ అవినీతి పోలీస్ అధికారి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: లంచం కోసం తిప్పలు పెడుతున్న సబ్ ఇన్స్పెక్టర్ పై ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు. ఇచ్చిన ఫిర్యాదు ను అనుసరించి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు దారుడి దగ్గర లంచం…

జిల్లా కూచిపూడి కళాకారుల ప్రతిభ

తెలుగువారి గొప్ప నృత్య సంపద కూచిపూడి నాట్య గురువు అన్నం కల్పన శిష్య బృందానికి అవార్డుతో సత్కారం సన్మానం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భారతీయ శాస్త్రీయ సంప్రదాయ నృత్యాలన్నీ దేవుళ్లను ఆరాధిస్తూ కొనసాగుతాయి. అందుకే ఆయా అంశాలకు…

తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాలకు గతేడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం రద్దు చేసింది. గత సెప్టెంబర్ లో 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లోనే దాదాపు…

ఎక్రిడేషన్ కార్డ్ లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు

ఎక్రిడేషన్ కార్డ్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఉచిత వైద్యసేవలు అందేలా కృషి: ప్రొఫెసర్ కోదండరాం ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు కూడా లేక జర్నలిస్టులు అనేక అవస్థలు పడుతున్నారని జనసమితి వ్యవస్థాపకులు…

చిట్ ఫండ్ కంపెనీ పేరుతో మోసం

మంచిర్యాల జిల్లా కు చెందిన తండ్రీకొడుకు కలిసి బోగస్ కంపెనీ దాదాపు రూ.2 కోట్లు వసూలు, తండ్రీకొడుకులు అరెస్టు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ బోగస్ చిట్ ఫండ్ కంపెనీ భాగోతం బయటపడింది. ఆధ్యాత్మికవేత్త…

పాప ప్రాణాలు కాపాడిన ప్రజావాణి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్‌ జియాగూడకు చెందిన ఓ నిరుపేద కుటుంబంలో నాలుగు నెలల పసికందుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో పలు హాస్పిటల్‌లో పరీక్షలు చేయించారు. చిన్నారి గుండెకు రంధ్రం ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ చేయించాలంటే…

సర్పంచ్ లకు అభినందనలు పొన్నం ప్రభాకర్

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ:  తెలంగాణలో గ్రామ సర్పంచుల పదవీకాలం రేపటితో ముగియనుంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ఉంటుందని ప్రకటించారు. ప్రజా…

ఉద్యోగాలకు పొంచి ఉన్న ఎన్నికల నోటిఫికేషన్ ప్రమాదం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్‌: గ్రూప్‌-1తో సహా రద్దయిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తాజా నోటిఫికేషన్ల ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నోటిఫికేషన్లను ఫిబ్రవరి నెల చివరివారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌…