Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

Delhi

ఈడీ విస్తృత అధికారాల అంశంపై సుప్రీం కీలక నిర్ణయం

ఆంజనేయులు న్యూస్: ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేటు కు విస్తృత అధికారాలను ఇచ్చే మనీలాండరింగ్ చట్టాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ విచారణ నిర్వహించారు. ఈడీ అధికారాలకు…

కాంగ్రెస్ కు మరో షాక్..?

పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ రాజీనామా దిల్లీ: కాంగ్రెస్ కు భారీ షాకిస్తూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంపై విమర్శలు గుప్పించారు. 'యువత

సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

తల్లిదండ్రుల ఆస్థిలో కుమార్తెకు హక్కు డిల్లీ: భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. తల్లిదండ్రుల ఆస్థుల్లో కొడుకులతో సమానంగా కూతుర్లకు కూడా హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారసత్వ ఆస్థుల్లో ఆడపిల్లలకు సమాన హక్కు…

ఆ ట్వీట్ తో దిల్లీ నుంచి హైదరాబాద్..?

పంతంగి టోల్ ప్లాజా వద్ద మొక్క నాటుతున్న చైర్ పర్సన్ అల్కా ఉపాధ్యాయ ఎన్ హెచ్ 65ను పరిశీలించిన ఎన్ఎచ్ఎఐ ఛైర్ పర్సన్ 6 వరుసల విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన హైదరాబాద్: హైదరాబాద్ శివారులో జాతీయ రహదారి 65 అధ్వానంగా ఉందంటూ ఓ నెటిజన్…

మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?

కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దిల్లీ సీఎం కేజ్రివాల్ దిల్లీ: ఉచిత పథకాలపై భాజపాకు, ఆమాద్మీ పార్టీకి మధ్య వార్ మొదలైనట్లు కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్య ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే తప్పేంటని…

జర్నలిస్టులు.. ప్రజలకు కళ్లు, చెవులు..!

వాస్తవాలు చెప్పడం మీడియా బాధ్యత లా చదవక ముందు జర్నలిస్టుగా పనిచేశా భగవద్గీత కాలానికీ మతానికీ అతీతమైనది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ: జర్నలిజం స్వతంత్రంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా నిలుస్తుందని…

విమానం కిందకు దూసుకెళ్లిన కారు..!

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్ట్ లో నిలిపి ఉంచిన ఇండిగో విమానం కిందకు గోఫస్ట్ ఎయిర్లైన్ కు చెందిన ఓ కారు దూసుకెళ్లింది. విమానం ముందు చక్రాల వరకు కారు వెళ్లిందని, కొద్దిలో విమానాన్ని…

ప్రధాని నివాసాన్ని ముట్టడించనున్న కాంగ్రెస్!

దిల్లీ: ధరల పెరుగుదల, నిరుద్యోగంపై కాంగ్రెస్ గళమెత్తనుంది. ఆగస్టు 5న దేశవ్యాప్తంగా నిరసనలు తెలపనుంది. పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లిన అనంతరం ప్రధాని మోదీ నివాసాన్ని చుట్టుముట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.…

నోరు జారా.. నన్ను క్షమించండి..?

దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును  ఉద్దేశించి ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును క్షమాపణ (Apology) కోరుతూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్…

రాష్ట్రపతి మహిళ అయితే.. ఎలా సంబోధించాలి?

నాడు రాజ్యాంగ సభలోనూ చర్చ దిల్లీ: మన దేశాధినేత మహిళ అయితే ఏమని పిలవాలి.. ఈ ప్రశ్న ఇప్పుడే కాదు రాజ్యాంగం అమల్లోకి రాకముందే ఉత్పన్నమయ్యింది. ప్రతిభా పాటిల్ 'రాష్ట్రపతి'గా ' ఎన్నికైనప్పుడు తొలుత కొద్ది రోజుల పాటు చర్చ సాగింది. 1947లో…