Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

బెల్లంపల్లి

యువతకు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తా

ఎమ్మెల్యేగా గెలిస్తే ఏడాదికి రెండు సార్లు క్రీడా పోటీలు నిర్వహించి వివిధ రంగాల్లో యువత రాణించేలా కృషి చేస్తా ఆర్.పి.ఐ బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంటింట…

కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డల!

తెలంగాణ ఆడబిడ్డలు కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడర! ఆరిజిన్ డైరీ సీఏఓ షేజల్ ఆవేదన! ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేటీఆర్ కు తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆడబిడ్డలు అని తెలంగాణ ఆడబిడ్డలు ను కనీసం ఆడపిల్లలు గా కూడా కనపడరు అని ఆరిజిన్ డైరీ…

కాంగ్రెస్ లో చేరిన శేజల్

శేజల్ కు కండువా కప్పుతున్న మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి జి. వినోద్ ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అరిజన్ డెయిరీ సీఈఓ శేజల్ గురువారం మాజీ మంత్రి గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మంచిర్యాల జిల్లా…

ఎన్నికల కోడ్ దీనికి వర్తించదా ?

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలో ఒక మత సంస్థ హంగు, హార్భాటంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ప్రార్థనల పేరుతో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులను రప్పిస్తూ, గురువారం (నేడే) ప్రార్థన…

దాడి చేసిన కానిస్టేబుల్ పై చర్యలు లేనట్టేనా…!

చట్టం పోలీసులకు చుట్టమా..? ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు.. ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గత రెండు రోజుల క్రితం దళిత యువకుడు సాయి కిరణ్ ను తనకు సంబంధం లేని కేసు లో విచారణ పేరిట తీసుకెళ్ళి…

వైద్యం వికటించి పసికందు మృతి

ఆసుపత్రి ముందు పసికందు మృతదేహంతో భైఠాయించిన కుటుంబ సభ్యుల ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణమందిర్ రోడ్డులో ఉన్న నిత్య పిల్లల ఆసుపత్రిలో వైద్యం వికటించి మూడు నెలల పసికందు మృతిచెందింది. బాధితులు…

ఆగని అక్రమం.. చర్యలు శూన్యం..

బెల్లంపల్లి షంషీర్ నగర్ లో నిర్మించిన గదులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. రెవెన్యూ యంత్రాంగం అక్రమ కట్టడాలు కూల్చిన చోటే దర్జాగా మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు…

కన్నెపెల్లిలో నిధుల పంచాయితీ

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: సిర్పూర్ కౌటాల మండలం కన్నెపెల్లి గ్రామ పంచాయతీలో నిధుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి జోత్స్న పాలకవర్గానికి ఎలాంటి సమాచారం అందించకుండా నిధులు పక్కదారి…

ఎమ్మెల్యే ను బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలానికి చెందిన ఎండీ. ఇసాక్ అనే…

నిప్పు అంటుకొని వృద్ధురాలు మృతి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఇంట్లో చలిమంట నిప్పు అంటుకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బెల్లంపల్లి పట్టణం 24 డిప్ ఏరియాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దురిశెట్టి శాలవ్వ (75) తన మనుమడు సంపత్ తో కలిసి గుడిసెలో నివాసం…