Telugu Updates
Logo
Natyam ad

అంజనీ పుత్ర సేవలు స్ఫూర్తి దాయకం..

మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు

కిక్కిరిసిన అంజనీ పుత్ర వరసిద్ధి వినాయకుని మండపం

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో అంజనీపుత్ర అందిస్తున్న సేవలు స్ఫూర్తి దాయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం లోని భగత్ సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుని ఎమ్మేల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంజనీ పుత్ర ఎస్టేట్స్ ఛైర్మెన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి లు ఎమ్మేల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొని వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అంజనీ పుత్ర ఛైర్మెన్ శ్రీధర్ ఆధ్వర్యంలో సేవలు ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. నిరాడంరుడు, నిస్వార్థ వ్యక్తన్నారు. ఈ కార్యక్రమంలో అంజనీ పుత్ర డైరెక్టర్ లు, భక్తులు పాల్గోన్నారు తదితరులు పాల్గొన్నారు..