ఇచ్చిన హామీలు నీళ్లమూట... నాయకులు రారు, అధికారులు పట్టించుకోరు... ఓట్లకే పరిమితమా
చదివిద్దాం అంటే బడి లేదు... బడికి పంపుదాం అంటే దారి లేదు
ఆంజనేయులు న్యూస్ స్పెషల్ ఫోకస్
మంచిర్యాల, ఆగస్టు 5, ( ఆంజనేయులు...
ఇచ్చిన హామీలు నీళ్లమూట... నాయకులు రారు, అధికారులు పట్టించుకోరు... ఓట్లకే పరిమితమా
చదివిద్దాం అంటే బడి లేదు... బడికి పంపుదాం అంటే దారి లేదు
ఆంజనేయులు న్యూస్ స్పెషల్ ఫోకస్
మంచిర్యాల, ఆగస్టు 5, ( ఆంజనేయులు...
"తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తే సహించం" హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )
ర్యాంకుల పేరుతో పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ప్రచురిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వచ్చిన...
"డబ్బులు ఊరికే రావు"...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డబ్బులు ఊరికే రావు.. అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత...
రాజ్సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది.
ఆంజనేయులు న్యూస్, జైపూర్: రాజస్థాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శివుడి...
హైదరాబాద్: తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణనాథుని తొలిపూజలో రాష్ట్ర గవర్నర్...
బీహార్: బిహార్ లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపుర్...
భద్రాచలం: వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం ఏరియల్ సర్వే రద్దయింది. దీంతో కేసీఆర్ వరంగల్ నుంచి రోడ్డుమార్గంలోనే...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం...